పేదింటి అమ్మాయికి కంటి చూపు ప్రసాదించిన సోనూసూద్
మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా కోపర్గావ్ కి చెందిన గాయత్రి థోరట్ అనే బాలిక చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా కంటి చూపు కోల్పోయింది. రెండున్నరేళ్ల వయసులో ఎడమ కంటిలో ప్రమాదవశాత్తూ సున్నం పడడంతో
మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా కోపర్గావ్ కి చెందిన గాయత్రి థోరట్ అనే బాలిక చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా కంటి చూపు కోల్పోయింది. రెండున్నరేళ్ల వయసులో ఎడమ కంటిలో ప్రమాదవశాత్తూ సున్నం పడడంతో
బాపట్ల జిల్లా పర్చూరులోని వీరన్నపాలేంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పాలేరు జస్వంత్, ఇంటర్ సెకండియర్ చదువుతున్న మణికంఠ, డిప్లొమా చదువుతున్న రామరాజు ముగ్గురు ప్రాణ స్నేహితులు. వీరు ముగ్గురు
తను ఒక స్టార్ హీరో కొడుకు అయినా ఆ అహంకారాన్ని ఎప్పుడూ చూపించలేదు. ఇంట్లో లగ్జరీ కార్ల కలెక్షన్ ఉన్నప్పటికీ.. బస్సు, రైలులోనే ప్రయాణం.. ఆ రైలులో కూడా స్లీపర్, జనరల్ కంపార్ట్మెంట్లోనే ఎక్కువగా
మనలో చాలా మంది నేలపైన కాకుండా బెడ్ పైన పడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. వీళ్లు అందరూ చెప్పే కారణం ఒక్కటే రోజంతా కష్టపడి మెత్తటి బెడ్ పై పడుకుంటే హాయిగా నిద్రపడుతుందని.. ఇందుకోసం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోరం జరిగింది. గార్డెన్ రీచ్ ఏరియాలోని ఓ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక నిర్మాణంలో ఉన్న 5వ అంతస్తుల భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ
మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూస్తూ..రోజును ప్రారంభిస్తారు. అంతేనా తినేటప్పుడు, పడుకునేటప్పుడు సైతం ఫోన్ని వదిలిపెట్టడం లేదు. అయితే ఈ రకమైన అలవాటు చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. మరికొంతమంది